సికింద్రాబాద్ (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ టౌన్-సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్), కాకినాడ పోర్టు-సికింద్రాబాద్-కాకినాడ పోర్టు గౌతమి ఎక్స్ప్రెస్లను లింగంపల్లి వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఈ...