Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark modesite support
 
Mon May 20 16:03:44 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz
Topics
Gallery
News
FAQ
Trips
Login
Advanced Search

News Posts by Naagendra V

Page#    Showing 1 to 5 of 33 news entries  next>>
May 18 (15:48) నాలుగు లైన్లుగా.. (www.andhrajyothy.com)
11884 views
0

News Entry# 552715   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
విజయవాడ రైల్వే డివిజన్‌ మరింత విస్తరించనుంది. రానున్న రోజుల్లో గోల్డెన్‌ క్వాడ్రలైన్‌ కాబోతోంది. విజయవాడ డివిజన్‌లో అతిముఖ్యమైన విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య నాలుగు లైన్ల (క్వాడ్రలైన్‌) ట్రాక్‌ను అభివృద్ధి చేయాలని రైల్వే నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన...

Rail News
11004 views
0

May 18 (15:49)
NaagendraV
NaagendraV   292 blog posts
Re# 6068492-1            Tags   Past Edits
విజయవాడ రైల్వే డివిజన్‌ మరింత విస్తరించనుంది. రానున్న రోజుల్లో గోల్డెన్‌ క్వాడ్రలైన్‌ కాబోతోంది. విజయవాడ డివిజన్‌లో అతిముఖ్యమైన విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య నాలుగు లైన్ల (క్వాడ్రలైన్‌) ట్రాక్‌ను అభివృద్ధి చేయాలని రైల్వే నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన రైల్వే ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌)ను చేపట్టింది.

...
more...
విజయవాడ రైల్వే డివిజన్‌ మరింత విస్తరించనుంది. రానున్న రోజుల్లో గోల్డెన్‌ క్వాడ్రలైన్‌ కాబోతోంది. విజయవాడ డివిజన్‌లో అతిముఖ్యమైన విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య నాలుగు లైన్ల (క్వాడ్రలైన్‌) ట్రాక్‌ను అభివృద్ధి చేయాలని రైల్వే నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన రైల్వే ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌)ను చేపట్టింది.



ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌) జరుపుతున్న రైల్వే అధికారులు



విజయవాడ, మే 17 (ఆంధ్రజ్యోతి) : దేశంలోని అన్ని రైల్వేజోన్ల కంటే రికార్డు స్థాయిలో విజయవాడ డివిజన్‌ ఆదాయం సాధిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రవాణా కార్యకలాపాలను మరింత పెంచటం కోసం రైల్వేబోర్డు కూడా ఈ డివిజన్‌లో రైల్వేలైన్ల విషయంలో డబ్బు ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. ఈ క్రమంలో గోల్డెన్‌ క్వాడ్రలైన్‌ను విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. విజయవాడ రైల్వే డివిజన్‌లో విజయవాడ-గూడూరు, విజయవాడ-దువ్వాడ సెక్షన్లు అతి ముఖ్యమైనవి. విజయవాడ నుంచి నెల్లూరు జిల్లా కనెక్టివిటీకి గూడూరు సెక్షన్‌, విజయవాడ నుంచి విశాఖపట్నం జిల్లా కనెక్టివిటీకి దువ్వాడ సెక్షన్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్గంలో ఉన్నంత రద్దీ అంతా ఇంతా కాదు. ఈ గోల్డెన్‌ క్వాడ్రలైన్‌ను ఈ సెక్షన్ల నడుమే ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.

శరవేగంగా..

సరుకు రవాణా రంగంలో విజయవాడ డివిజన్‌ సత్తా చాటుతోంది. మునుపెన్నడూ సాధించనంత రూ.5,600 కోట్ల పైబడి ఆదాయాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించింది. దీనికి ప్రధాన కారణం పోర్టులు ఉండటమే. కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టుల ద్వారా సింహభాగం ఆదాయాన్ని విజయవాడ రైల్వే డివిజన్‌ సాధించింది. ఈ రెండు సెక్షన్ల మధ్య కొత్తగా మరో నాలుగు పోర్టుల పనులు కూడా జరుగుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పోర్టులకు కనెక్టివిటీ ఏర్పడితే రద్దీ లే కుండా చూసుకోవాల్సిన అంశాలపై రైల్వే ముందుచూపుతో క్వాడ్రలైన్‌పై దృష్టి సారించింది. అందుకే విజయవాడ-దువ్వాడ, విజయవాడ-గూడూరు సెక్షన్లను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రైల్వేబోర్డు నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. విజయవాడ-గూడూరు సెక్షన్‌లో ప్రస్తుతం ట్రిప్లింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. గూడూరు నుంచి చుండూరు వరకు ట్రిప్లింగ్‌ పనులు పూర్తి కావటంతో పాటు ఫంక్షన్‌లోకి కూడా వచ్చింది. చుండూరు నుంచి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు 30 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. రానున్న అవసరాల దృష్ట్యా ఈ సెక్షన్‌లో నాల్గోలైన్‌ కూడా ఏర్పాటు చేయాలన్నది రైల్వే అధికారుల ఆలోచన. ఇక విజయవాడ-దువ్వాడ మధ్య ప్రస్తుతం డబ్లింగ్‌ మాత్రమే ఉంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రధానమైన సెక్షన్‌ ఇది. అత్యంత రద్దీగా ఉండే ఈ సెక్షన్‌లో మూడోలైన్‌ పనులు చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే అధికారులు మూడో లైన్‌తో పాటు నాలుగో లైన్‌ ఆలోచన చేయటం కూడా మంచి విషయం. లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌)ను ప్రస్తుతం రైల్వే చేపడుతోంది. రైల్వేబోర్డు ఆమోదంతో పనులకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది.

#andhraRailwayInfra #BZA #Scr

Translate to English
Translate to Hindi

7140 views
0

May 18 (16:20)
NaagendraV
NaagendraV   292 blog posts
Re# 6068492-2              
Since 4 new ports are being constructed, Railways should consider constructing the new railway line.

1.machilipatnam -repalle-bapatla
2.Ongole-kanigiri-giddaluru(something like)
3. Rajahmundry to Raipur (which was proposed in the 2010 budget, if I'm not wrong)
...
more...

4. Bye pass line around BZA

Translate to English
Translate to Hindi

4956 views
0

May 18 (17:21)
TAGEERUANUBHARADWAJ^
TAGEERUANUBHARADWAJ^   15195 blog posts
Re# 6068492-3              
Nadikudi - Srikalahasti line ippativaraku aithe Darsi varaku complete ayyindhi.

Inka cheyyalsindhi chaala undhi work.
Translate to English
Translate to Hindi

3034 views
0

May 18 (18:31)
deepak.yerr~
deepak.yerr~   6169 blog posts
Re# 6068492-4              
1.They should first connect ongole with Darsi so that Ongole Secunderabad distance reduces by 80km bypassing Guntur then Ongole Giddalur. They should lay new lines strategically that they reduce distances to metro cities. Ongole Hyd distance is 330km by road and are being covered in 5.5-6 hrs by buses coming from Chennai.

2. They should construct VJA Bypass from Diggirala to Gudivada line and further to Veeravalli in Duvvada section and should be double line.
Translate to English
Translate to Hindi
Mar 16 (13:57) కూత కూసినా కదలదండీ.. ఈ రైలు బండి! (telangana.thefederal.com)
54211 views
0

News Entry# 545361   
  Past Edits
Mar 16 2024 (14:01)
Station Tag: Tirupati/TPTY added by NaagendraV/309158

Mar 16 2024 (14:01)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158

Mar 16 2024 (14:01)
Station Tag: Guntakal Junction/GTL added by NaagendraV/309158

Mar 16 2024 (14:01)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158

Mar 16 2024 (14:01)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158

Mar 16 2024 (14:01)
Train Tag: Visakhapatnam - Hyderabad Godavari SF Express/12727 added by NaagendraV/309158

Mar 16 2024 (14:01)
Train Tag: Visakhapatnam - Lingampalli Janmabhoomi SF Express/12805 added by NaagendraV/309158
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్‌కు 2019లో గ్రీన్ సిగ్నల్ పడినప్పటికీ నేటికీ కల సాకారం కాలేదు. దీనికి కారణం ఏంటి....?
(తంగేటి...

Rail News
55528 views
0

Mar 16 (13:58)
NaagendraV
NaagendraV   292 blog posts
Re# 6000358-1              
Article Source:
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్‌కు 2019లో గ్రీన్ సిగ్నల్ పడినప్పటికీ నేటికీ కల సాకారం కాలేదు. దీనికి కారణం ఏంటి....?

(తంగేటి నానాజీ)

విశాఖపట్నం:
...
more...
విశాఖ రైల్వే జోన్.. .ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ మూడు దశాబ్దాల పాటు పోరాటం చేశారు ఉత్తరాంధ్ర ప్రజలు. పాలకులు మారినా ఫలితం కనిపించలేదు. చివరకు 2019లో రెండోసారి అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం జోన్ ప్రకటన చేసింది. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌గా పేరు పెట్టినప్పటికీ జోన్ ఏర్పాటులో పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. వాల్తేరు డివిజన్‌ను రద్దుచేసి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడం పట్ల ఉత్తరాంధ్ర వాసుల్లో అసంతృప్తి జ్వాల రగులుతూనే ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి డీపీఆర్ ఆమోదానికే రెండేళ్లు పట్టిందంటే పాలకులకు ఉత్తరాంధ్రవాసులపై ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతుంది.

ప్రకటన చేసి పబ్బం గడుపుకుంది...

2019లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించి పబ్బం గడుపుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ రెండో టర్మ్ కూడా పూర్తి కావస్తున్నా జోన్ వ్యవహారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. డీపీఆర్ ఆమోదం జరిగినప్పటికీ ఒక్క పని కూడా మొదలు కాలేదు. దీంతో రైల్వే జోన్‌తో పాటు విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా నిర్లక్ష్యానికి గురైంది. రాకపోకలు సాగించే రైళ్లు పెరిగినా...ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరగకపోవడంతో ఇక్కడి నుంచి రైళ్లు తరలిపోయే దుస్థితి ఏర్పడింది.

విశాఖ వదిలి రైలెల్లిపోతోంది...

ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. పారిశ్రామిక, పర్యాటక రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందుతుండడంతో ఇక్కడ నుంచి రాకపోకలు అధికమయ్యాయి. అయితే విశాఖ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు తగినన్ని ప్లాట్‌ఫామ్‌లు లేవు. స్టేషన్లోకి వచ్చిన రైలు ఇంజిన్ మార్చుకుని వెళ్లడానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ కారణంగా స్టేషన్‌కు వచ్చే రైళ్లు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలు రైళ్లను దువ్వాడ స్టేషన్ నుంచి మరలిస్తున్నారు. మరిన్ని రైళ్లు దువ్వాడ స్టేషన్ నుంచే ప్రారంభం అవుతున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దువ్వాడ రైల్వే స్టేషన్‌కి వెళ్లి ట్రైన్ ఎక్కడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

ప్రభుత్వాల దోబూచులాట...

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. రైల్వే జోన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత పట్టించుకోవడం మానేసింది. జోన్ కార్యాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వాల్సి ఉండగా... తాము ఎప్పుడో ఇచ్చాం అంటున్నారు గానీ ఆ స్థలం కనిపించడం లేదు. 'విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. స్థలం కేటాయింపు విషయంలో ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వలేదని కేంద్రం దోబూచులాడుతున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్రభుత్వాలకు ఉత్తరాంధ్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు' అన్నారు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి. ‘‘రైల్వే జోన్ అంశం ఇప్పటిది కాదు. ఇది నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడుతున్న అంశం. రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం దాన్ని అభివృద్ధి పరచడంలో నిర్లక్ష్యం వహించింది. వాల్తేరు డివిజన్‌ను రద్దుచేసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటించడం చాలా దారుణం. దీన్ని ఇప్పటికైనా సవరించి పూర్తిస్థాయి రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలి’’ అని రైల్వే ట్రేడ్ యూనియన్ సీనియర్ నాయకులు చలసాని గాంధీ అన్నారు. ఇప్పటికైనా రైల్వే జోన్ ఏర్పాటు ముందుకు సాగుతుందా? అంటూ ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల ప్రచారాస్త్రంగా రైల్వే జోన్…

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు గత 40 ఏళ్లుగా ఎన్నికల ప్రచారంగానే మిగిలింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా రైల్వే జోన్‌నే ప్రయోగించనుందని సమాచారం. విశాఖలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణతో పాటు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


#BZA #GNT #GTL #VSKP #SCOR #RAILWAYZONE #SOUTHCOASTRAILWAYZONE

Translate to English
Translate to Hindi
Mar 15 (04:31) విశాఖను వదిలి రైలెళ్లి పోతోంది..! (www.eenadu.net)
65839 views
1

News Entry# 545237   
  Past Edits
Mar 15 2024 (04:35)
Station Tag: Kakinada Town Junction/CCT added by NaagendraV/309158

Mar 15 2024 (04:35)
Station Tag: Tirupati/TPTY added by NaagendraV/309158

Mar 15 2024 (04:35)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158

Mar 15 2024 (04:35)
Station Tag: Guntakal Junction/GTL added by NaagendraV/309158

Mar 15 2024 (04:35)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158

Mar 15 2024 (04:35)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by NaagendraV/309158

Mar 15 2024 (04:35)
Train Tag: Gowthami SF Express/12737 added by NaagendraV/309158

Mar 15 2024 (04:35)
Train Tag: Patna - Visakhapatnam Special Fare Holi Special/08518 added by NaagendraV/309158

Mar 15 2024 (04:35)
Train Tag: Palnadu SF Express/12747 added by NaagendraV/309158

Mar 15 2024 (04:35)
Train Tag: Satavahana SF Express/12713 added by NaagendraV/309158

Mar 15 2024 (04:35)
Train Tag: Samata Express/12807 added by NaagendraV/309158

Mar 15 2024 (04:35)
Train Tag: Visakhapatnam - Hyderabad Godavari SF Express/12727 added by NaagendraV/309158
దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రైళ్లు
రాష్ట్రంలోనే...

Rail News
67088 views
1

Mar 15 (04:32)
NaagendraV
NaagendraV   292 blog posts
Re# 5998927-1              
Article source:

దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రైళ్లు

రాష్ట్రంలోనే విశాఖపట్నం పెద్ద నగరం. నిత్యం లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.. ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు.
...
more...


దువ్వాడ మీదుగా 35 సర్వీసుల రాకపోకలుదక్షిణ కోస్తా రైల్వేజోన్‌ రాకపోవడమే కారణంఐదేళ్లుగా పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం

చలువతోట(రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే విశాఖపట్నం పెద్ద నగరం. నిత్యం లక్షల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.. ఆ స్థాయిలో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో సీట్ల కోసం పాట్లు తప్పడం లేదు. మరో పక్క వారంలో 35 వరకు రైళ్లు విశాఖ రాకుండా దువ్వాడ స్టేషన్‌ మీదుగా వెళ్లిపోతున్నాయి. విశాఖలో తగినన్ని ప్లాట్‌ఫాంలు లేకపోవడం, స్టేషన్‌లోకి వచ్చిన ప్రతి రైలు, ఇంజిన్‌ మార్చుకుని బయలుదేరాలంటే 20 నిమిషాలకుపైగా సమయం పట్టడం దీనికి కారణమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి బల్బ్‌ స్టేషన్‌, మర్రిపాలెం స్టేషన్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సాకారమై ఉంటే వాటిల్లో ఒక్కటైనా పట్టాలెక్కేది. కాని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జోన్‌ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

రైల్వే జోన్‌ వచ్చి ఉంటే..

‘బల్బ్‌ స్టేషన్‌ అభివృద్ధికి అవసరమైన స్థలం ఇవ్వడానికి పోర్టు అంగీకరించకపోవడంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం కష్టమే. అయితే కొంచెం దృష్టిపెడితే మర్రిపాలెం స్టేషన్‌ను అభివృద్ధి చేయవచ్చు. గతంలో దీన్ని టెర్మినల్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని భావించారు. ఈ మేరకు కొన్ని పనులు కూడా చేశారు. తర్వాత ఏమైందో ఏమో అది అటకెక్కింది. ఇక్కడ నాలుగైదు ప్లాట్‌ఫారాలు నిర్మిస్తే చాలు.. విశాఖ నుంచి బయలుదేరే రైళ్లను ఇక్కడి నుంచి పంపించవచ్చు. తద్వారా దువ్వాడ మీదుగా వెళ్లే రైళ్లను విశాఖకు మళ్లించవచ్చ’ని ఎప్పటి నుంచో రైల్వే వినియోగదారుల సంక్షేమ సంఘం చెబుతోంది. రైల్వే జోన్‌ సాకారమై ఉంటే ఈ ప్రతిపాదన పట్టాలెక్కి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా విశాఖ నుంచి మరిన్ని కొత్త రైళ్లను నడిపే అవకాశం ఉండేదని, కేవలం జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నగరవాసులు మంచి అవకాశం కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్థలం విషయంలో ప్రభుత్వం దొంగాట..

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు అవసరమైన స్థలం కేటాయింపులో వైకాపా ప్రభుత్వం దొంగాట ఆడింది. ముడసర్లోవలో సుమారు 52 ఎకరాల స్థలం కేటాయించామని, రైల్వే అధికారులే తీసుకోలేదని చెప్పింది. వాస్తవంగా ఆ స్థలం రిజర్వాయరు పరివాహక ప్రాంతంలో ఉండడంతో తెదేపా హయాంలో అప్పటి కలెక్టర్‌ యువరాజ్‌ నిషేధిత జాబితాలో చేర్చారు. అందులో పట్టాలు కలిగి ఉన్న గిరిజనులను ఖాళీ చేయించారు. వీటన్నింటినీ దాచిపెట్టిన వైకాపా ప్రభుత్వం స్థలం ఇచ్చేసినట్లు నమ్మబలికింది. చివరికి రైల్వేశాఖ మంత్రి లోక్‌సభలో వాస్తవాలు చెప్పడంతో జగన్‌ ప్రభుత్వ దొంగాట బయటపడింది. రైల్వేజోన్‌ సాకారమై ఉంటే రైల్వేబోర్డు వచ్చేదని, విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి మంచి జరిగేదని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా లక్షలాది మంది రాష్ట్ర యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారు. ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాయడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది.

#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP
#RAILWAYZONE

Translate to English
Translate to Hindi
Mar 10 (05:21) రాష్ట్రం వాటా ఇవ్వదు... పనులు సాగవు (www.eenadu.net)
53310 views
0

News Entry# 544462   
  Past Edits
Mar 10 2024 (05:21)
Station Tag: Rajahmundry/RJY added by NaagendraV/309158

Mar 10 2024 (05:21)
Station Tag: Narasapur/NS added by NaagendraV/309158

Mar 10 2024 (05:21)
Station Tag: Kakinada Port/COA added by NaagendraV/309158

Mar 10 2024 (05:21)
Station Tag: Kakinada Town Junction/CCT added by NaagendraV/309158

Mar 10 2024 (05:21)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158

Mar 10 2024 (05:21)
Station Tag: Vijayawada Junction/BZA added by NaagendraV/309158

Mar 10 2024 (05:21)
Train Tag: Narasapur - SMVT Bengaluru Special Fare Special/07153 added by NaagendraV/309158

Mar 10 2024 (05:21)
Train Tag: Visakhapatnam - Hyderabad Godavari SF Express/12727 added by NaagendraV/309158

Mar 10 2024 (05:21)
Train Tag: Gowthami SF Express/12737 added by NaagendraV/309158
ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. ...

Rail News
49552 views
0

Mar 10 (05:23)
NaagendraV
NaagendraV   292 blog posts
Re# 5992529-1              
Article Source:

ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు.

చించినాడ
...
more...
నుంచి దిండి వరకు వశిష్ఠ గోదావరిపై అసంపూర్తిగా రైలు వంతెన నిర్మాణ పనులు

ఈనాడు, ఏలూరు: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయిన నరసాపురం-కోటిపట్లి రైల్వేలైను పనులు నత్తనడకన సాగుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. 57.21 కి.మీ. పనులు చేపట్టే ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించిన మూడు వంతెనల్లో మొదటిది పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా దిండి వరకు వశిష్ఠ గోదావరిపై 20 పిల్లర్లతో వంతెన నిర్మాణం. రెండోది ముక్తేశ్వరం-కోటిపల్లి మధ్య గౌతమి నదిపై 45 పిల్లర్లతో నిర్మాణం.  వైనతేయ నదిపై 21 పిల్లర్లతో పాసర్లపూడి- బోడసకుర్రు మూడో వంతెన పనులు చేపట్టారు. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి.పనులు పూర్తయితే కోనసీమ రైల్వేలైను ఏర్పడుతుంది. మెయిన్‌లైన్‌ ట్రాఫిక్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుంది.

నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్‌ నిర్మాణం బ్రిటిష్‌ హయాంలో ప్రతిపాదించారు. చాలా ఏళ్లు  సర్వేలకే పరిమితమైంది. అప్పటి సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి  తీసుకెళ్లారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని భాజపా హామీ ఇచ్చింది. అనంతరం రూ.2,120 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం తన వాటాగా రూ.525 కోట్లు ఇవ్వాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం తనవాటా నిధులు ఇవ్వక, భూసేకరణ కొలిక్కిరాక ప్రాజెక్టు పడకేసింది.


#BZA #SCOR #Aprailwayinfra #andhrarailwayinfra
#CCT #NS

Translate to English
Translate to Hindi

Rail News
37379 views
0

Mar 10 (08:44)
UTTARANDHRARAILSEVA~
UTTARANDHRARAILSEVA~   1850 blog posts
Re# 5992529-2              
State need not give money.
UP or Bihar or Gujarat don't give money for the Railway Projects in their states.
Translate to English
Translate to Hindi

34236 views
0

Mar 10 (11:13)
NaagendraV
NaagendraV   292 blog posts
Re# 5992529-3              
What you said is correct. most of the railway project in Andhra , executing under cost sharing basis only. why this special offer for only Andhra Pradesh projects. anyway Railways not sharing any revenue with state government.
Translate to English
Translate to Hindi

30266 views
1

Mar 16 (06:39)
NaagendraV
NaagendraV   292 blog posts
Re# 5992529-4              
FYI ...Estimate cost of 2500.98 Cr (Excl Land Cost) with a ROR of (+) 6.19%. With 100% Rly Funds is submitted to RB on 11.04.2022. Land required for the project to be acquired by A.P state Govt with their funds & has to be handed over to Railways.

source:
click here
Translate to English
Translate to Hindi
Mar 07 (15:15) Vijayawada Railway Division surpasses 2022-23 fiscal's freight loading (www.newsdrum.in)
45890 views
1

News Entry# 544122   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
Vijayawada, Feb 29 (PTI) The South Central Railway (SCR) Zone's Vijayawada Division has surpassed its previous fiscal's (2022-23) freight loading of 33.54 million tonne and is...

12 Posts

6530 views
1

Mar 08 (10:51)
Exynos9611~   13289 blog posts
Re# 5989384-13              
1 compliments
Useful:Oh ok...🤔🤔👍👍
no they wont
Translate to English
Translate to Hindi

6840 views
0

Mar 08 (10:52)
Exynos9611~   13289 blog posts
Re# 5989384-14              
but people of gtl dont want gtl in scr they want gtl to be merged in scor
Translate to English
Translate to Hindi

7808 views
0

Mar 08 (10:54)
KKRAlwaysDestroyTeamIndia~
KKRAlwaysDestroyTeamIndia~   1499 blog posts
Re# 5989384-15              
But SCR doesn't want to loose GTL. that's the hurdling point
Translate to English
Translate to Hindi

7254 views
0

Mar 08 (11:13)
NaagendraV
NaagendraV   292 blog posts
Re# 5989384-16              
If possible SCR won't loose BZA also for the Revenue purpose. But SCR won't develop railway division also.
Translate to English
Translate to Hindi

7074 views
0

Mar 08 (11:16)
NaagendraV
NaagendraV   292 blog posts
Re# 5989384-17              
nothing like that way.. mostly ppl with half knowledge might spread these kind of news. GTL should be in SCOR and not required to alter the jurisdiction of it.
Translate to English
Translate to Hindi
Page#    33 news entries  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy